Monday, 31 July 2017

Old Place Names & New Names





Old Place Names & New Names

<--> భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
--> కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
--> కాంభోజ రాజ్యం - ఇరాన్ (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింత వరకూ విస్తరించింది)
--> రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
--> గోకర్ణ, శివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
--> సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
--> మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
--> కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
--> దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్
--> సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది
--> ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం, సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్
--> తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
--> అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి, బీహార్
--> కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
--> గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు-శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
--> దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు
--> చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్
--> పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర

*
*కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక
*శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక
*హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారిగా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక
*ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం-తుంగభద్ర నదీతీర ప్రాంతం,హంపి దగ్గర,కర్ణాటక
*విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు
*శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
*రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక
*అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
*శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
*సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక
*వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
*కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
*లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
*తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
*పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్

*
** కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
** లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
** తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
** పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
*భాగవతం,మహాభారతం
* మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
** నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
** జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
** మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప ్రదేశ్
** శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు), కురుక్షేత్రం,
** దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
** పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి, సముద్రజలాలను వెనక్కి పంపి తన కోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ, కర్ణాటక, మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
** మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
** నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
** వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
** నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
** వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
** రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
** సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర
** హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
** మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
** వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
** కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
** మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
** ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
** గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా
** కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
** పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
** కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్
** శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
** హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
** విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
** కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
** చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
** కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్
** ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
** కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
** పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
** కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్
** జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
** కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
** మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
** విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
** శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
** ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
** నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
** జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
** కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్
See
* బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం - బోధ్ గయ, బీహార్
** గౌతమ బుద్ధుడు పరినిర్య ాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్



Wednesday, 26 July 2017

Why didn't Balram (brother of Krishna) participate in the Mahabharat War?


The temple at Puri, in the state of Orissa, has the unique distinction of housing three divine siblings – Krishna, his elder brother Balarama, locally known as Balabhadra, and his younger sister Subhadra. Some say that Krishna is Vishnu, Balarama is Shiva and Subhadra is Devi, thus the three siblings represent the three main schools of Hindu theism: Vaishnava, Shaiva and Shakta.

Balarama’s character is very different from Krishna’s. Balarama is silent, somber, simple but has a fiery temper that is fast to rise and quick to fall unlike Krishna who sweet talks to get his way, always smiles and never loses his cool. Physically too, the brothers are different. Balarama is fair and has smooth straight hair while Krishna is dark with thick curly hair. Balarama dresses in blue while Krishna dresses in yellow. Balarama carries the plough and the pestle, associating him with agricultural activities while Krishna carries a flute, associating him with animal husbandry.

But the greatest difference between the two brothers is that while Krishna favored the Pandavas, Balarama favored the Kauravas, especially Duryodhana. The story goes that Balarama taught mace-warfare and wrestling to both Duryodhana and Bhima. Of the two, Duryodhana was his favorite, just as Krishna favored Arjuna over Karna.

In mythology, the hermit Shiva is Bholenath, the guileless one, who often very innocently gives boons to demons without realizing the consequences, a damage that needs to be rectified by the wily householder-god, Vishnu. In the epic, Balarama is the innocent Shiva while Krishna is the wily Vishnu.

Balarama was so happy with Duryodhana that he wanted his sister, Subhadra, to marry him. Krishna, however, had other plans. He engineered romance between Subhadra and Arjuna and got her to elope with him. “Look, he is not taking her by force,” said Krishna to pacify his infuriated elder brother, “She is holding the reins of the chariot. She wants to go with him. Who are we to stop her?”

Later in the epic, according to folk retellings, Balarama wants his daughter, named variously as Vatsala, or Shashirekha, to marry Duryodhana’s son, Laxman. Krishna stops even this from taking place. He asks Bhima’s son, Ghatotkacha, to help Vatsala elope with Arjuna’s son, Abhimanyu and destroy the wedding plans.

The story does not end here. Duryodhana and Balarama had another plan to unite the Kaurava and the Yadava clans: Duryodhana’s daughter, Lakshmani, would marry Krishna’s son, Samba. When Vatsala elopes with Abhimanyu, an exasperated Duryodhana refuses to let his daughter marry Samba. Not willing to take no for an answer, Samba goes to Hastinapur and tries to abduct Duryodhana’s daughter, but is caught by Duryodhana who throws him in a jail.

When Balarama seeks the release of Samba, Duryodhana insults the Yadava clan for never keeping their word. Incensed, Balarama turns into a giant, swings his plough, hooks it on the foundations of Hastinapur and threatens to drag it into the sea, until Duryodhana apologizes.

Years later in the great war at Kurukshetra, directed by Krishna, Bhima strikes Duryodhana under the navel on his thigh. When Balarama learns of this, he is so angry for this breach of war-rules that he raises his plough to kill Bhima. Krishna stops him. “Yes, the letter of the law was broken,” says Krishna, “but the spirit of the law was upheld so that victims are protected, not villains.” Balarama lowers his plough, and forgives Bhima, not because he understood the complex argument of Krishna, but because the ascetic form of God had faith in his younger brother, Vishnu, the more worldly form of God.

Source:-Midday Sept 12, 2010

Tuesday, 11 July 2017

గురువు అనుగ్రహం




గురువు అనుగ్రహం

అది అమరావతీ నగరం. దేవేంద్రుడు తన గణాలతో కొలువు దీరి ఉన్నాడు. అప్సరాంగనలు తమ అద్వితీయమైన నృత్యగానాలతో సభికులను రంజింపజేస్తున్నారు. ఇంద్రుడు శచీదేవితో కూడి ఆ నృత్యగానాలను మైమరచిపోయి చూస్తున్నాడు. ఆ సమయంలో దేవగురువైన బృహస్పతి కొలువులో ప్రవేశించాడు. ఇంద్రుడు ఆయనను చూసి కూడా చూడనట్లు ఉన్నాడు. బృహస్పతి మనసు నొచ్చుకుంది.

వెంటనే వెనక్కు తిరిగి తన నివాసానికి వెళ్లిపోయాడు. నాట్యం పూర్తయిన తర్వాత ఇంద్రుడు ఈ లోకానికి వచ్చాడు. తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే గురువు పాదాల మీద పడి ఆయనను ప్రసన్నం చేసుకుందామన్న ఆలోచనతో బృహస్పతి నివాసానికి బయలుదేరాడు. ఇది తెలుసుకున్న బృహస్పతి అక్కడి నుంచి మాయమవడంతో గురు నివాసానికి వెళ్లి ఆయనను దర్శించుకోలేక ఇంద్రుడు సిగ్గుతో తిరిగి వస్తాడు.

ఇంద్రుడు గురువు అనుగ్రహానికి దూరమయ్యాడని గ్రహించిన రాక్షసులు ఇదే తగిన సమయంగా భావించి అమరావతిని ముట్టడించారు. అతి సునాయాసంగా దేవతలను జయించారు. దిక్కుతోచక దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని ఆశ్రయించారు. ఆయన ఇంద్రాది దేవతలకు ఉద్దేశించి ‘‘గురువు అనుగ్రహానికి దూరమైనవారిని ఎవరూ ఏమీ చేయలేరు. రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యుని ఆరాధించి, ఆయన అనుగ్రహాన్ని అపారంగా పొంది, బలాన్ని, శక్తిసామర్థ్యాలను పుంజుకుని మిమ్మల్ని జయించగలిగారు. మీరందరూ కలసి ఎలాగైనా బృహస్పతి అనుగ్రహాన్ని తిరిగి సంపాదించే ప్రయత్నం చేయండి. బృహస్పతి కొంతకాలం పాటు తపస్సమాధిలో నిమగ్నం అయ్యాడు. ఈలోగా మీరు విశ్వరూపుడనే అతన్ని గురువుగా చేసుకుని ఆయన ఆశీస్సులు పొందండి.’’ అని సలహా ఇచ్చాడు.

దేవతలు విశ్వరూపుని గురువుగా చేసుకుని ఆయన సలహా మేరకు నారాయణ కవచాన్ని పొంది, దాని ప్రభావంతో తిరిగి రాక్షసులను జయించారు. నెమ్మదిగా ఇంద్రాది దేవతలందరూ కలసి బృహస్పతిని ఆరాధించి ఆయనను ప్రసన్నం చేసుకుని తిరిగి తమ గురువుగా చేసుకున్నారు.

ఎంతటి వారికైనా గురువు అనుగ్రహం అవసరం అని బోధించే ఈ కథ వ్యాసప్రణీతమైన మహాభారతంలోనిది. వ్యాసుడు శంఖచక్రాలు లేని శ్రీ మహావిష్ణువు, మూడవ కన్నులేని శివుడు, నాలుగు ముఖాలు లేని బ్రహ్మ. అటువంటి వ్యాసభగవానుడు ఉద్భవించిన ఆషాఢపున్నమికే గురుపౌర్ణమి అని పేరు. ఈ పర్వదినాన గురువులను పూజించడం, సేవించడం శుభఫలితాలనిస్తుంది.


Monday, 10 July 2017

వాలి - సుగ్రీవులు

వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు (ఋక్షరజుడు?) అనే గొప్ప వానర రాజుకి పుట్టిన ఔరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలొ స్నానం చేస్తాడు, ఆ తటాకంకి ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగంలోను, కంఠభాగంలోను వీర్యాన్ని విడిచి పెడతారు. దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములొ బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములొ వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగంలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు.

వాలి , సుగ్రీవులు మద్య వైర్యం
సుగ్రీవుడు అన్నకు విధేయుడైన సేవకుడు. ఒకమారు మాయావి అనే రాక్షసుడు (దుందుభి కొడుకు) వాలిపై యుద్ధానికి వచ్చాడు. వాలి, మాయావి యుద్ధం చేస్తూ ఒక కొండ గుహలోకి వెళ్ళారు. సుగ్రీవుడిని బయటే కాపలా ఉండమని వాలి చెప్పాడు. నెల కాలం గడచినా వారు బయటకు రాలేదు. పెడ బొబ్బలు ఆగిపోయాయి. వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు భయపడ్డాడు. రాక్షసుడు బయటకు రాకుండా గుహకు పెద్ద బండరాయి అడ్డంగా పెట్టి, దుఃఖిస్తూ కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రుల కోరికపై రాజ్యానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు. అయితే కొంత కాలానికి వాలి తిరిగి వచ్చాడు. దుర్బుద్ధితో సుగ్రీవుడు కొండ బిలాన్ని మూసివేశాడని దూషించి అతన్ని రాజ్యంలోంచి తరిమేశాడు. తన అనుచరులైన హనుమంతుడు, మరి కొద్ది మంది పరివారంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తల దాచుకొన్నాడు.

రామాయణంలో వున్న ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క కథామిషూ వుంటుంది. వారు మంచివారయినా కావొచ్చు లేదా ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే హీనులైనా అయి వుండొచ్చు. అటువంటి పాత్రలలోనే “వాలి” కథ కూడా ఒకటి. పూర్వం వాలి, సుగ్రీవులు అనే ఇద్దరు సోదరులు వుండేవారు. వీరిద్దరిలో సుగ్రీవుడు ఎంత ఉత్తముడో వాలి అంత హీనుడు. ఇద్దరూ చూడటానికి ఒకేరకంగా వుండటం వల్ల వాలి దానిని అదునుగా తీసుకుని ఎన్నో పాపాలను చేసి, వాటిని సుగ్రీవుని మీద మోసేసేవాడు. అలాగే సుగ్రీవుడు చేసే మంచి పనులకు ఇతను చేసినట్టుగా నలుగురిలో చెప్పుకునేవాడు.

ఒకనాడు ఏ విధంగా అయితే రావణాసురుడు, సీతమ్మకు అపహించుకుపోయాడో అదేవిధంగా వాలి కూడా సుగ్రీవునిని బాగా కొట్టి, గాయపరిచి అతని భార్య అయిన ‘‘రుమ''ను ఎత్తుకుపోతాడు. ఆమెను కిష్కింధలో బంధించి దాచేస్తాడు. దీన్ని బట్టే తెలుస్తుంది సుగ్రీవుడు ఎంత ఉత్తముడో, వాలి అంత హీనుడని. ఈ ఘోర అవమానాన్ని భరించలేక సుగ్రీవుడు తన రాజ్యం నుంచి పారిపోయి ఋష్యమూకపర్వతంపై నివాసాన్ని ఏర్పరుచుకుంటాడు.

హనుమంతుడు మొదలైనవారితో కలిసి ఉంటూ భార్యను కలుసుకునే రోజు కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. కొన్నాళ్ల తరువాత అతనున్న ప్రదేశానికి సీతాన్వేషణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, హనుమంతులు, వారి సైన్యం తదితరులు అక్కడికి చేరుకుంటారు.

మొదట్లో సుగ్రీవుడు వారిని చూసి, తనను చంపడానికి వచ్చిన వారని భావించి హనుమంతుడితో గొడవ పడతాడు. అనంతరం రాముడిని చూసి తన తప్పును తెలుసుకొని వారి పట్ల సద్భావం కలిగి ఉంటాడు. తన సోదరుడు చేసిన దురాగతాన్ని వారికి వివరిస్తాడు. అతని విషాదగాధను విన్న రామదండు అతని రాజ్యాన్ని, భార్యని తిరిగి రప్పించేలా సహాయం చేస్తామని మాటిస్తారు.

రాముడు ఇలా చెబుతుండగానే సుగ్రీవుడు “వాలి ఎంతో బలశాలి. అతన్ని జయించడం అంత సులభం కాదు.” అని చెబుతాడు. 


అప్పుడు రాముడు చిరునవ్వుతో తన విల్లును తీసి, ఒకే ఒక్క బాణంతో “సప్తతాళశ్రేణి”ని (ఏడు తాటిచెట్ల వరుస) కూల్చేస్తాడు. అది చూసిన సుగ్రీవుడు రాముడు ఎంతటి పరాక్రమబలవంతుడో తెలుసుకుంటాడు.

ఇది గడిచిన కొన్నాళ్ల తరువాత శ్రీరాముడు చెప్పినట్లుగానే సుగ్రీవుడు, వాలిని యుద్ధానికి పిలుస్తాడు. దాంతో వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. ఒక చెట్టుచాటులో వున్న శ్రీరాముడు, వాలికి సూటిగా బాణం వేయగా అది అతనికి తగులుతుంది. ఆ దెబ్బకు మూర్ఛపడిపోయిన వాలి “చెట్టు చాటు నుంచి ఇలా దాడి చేయడం న్యాయమా?” అని అడుగుతాడు వాలి.

అతని చెప్పిన మాటలకు రాముడు కోపాద్రిక్తుడై “తమ్ముణ్ణి చావకొట్టి, అతని భార్యను అపహరించుకుపోవడం న్యాయమా?” అని ప్రశ్నిస్తాడు రాముడు.

అప్పుడు వాలి తన తప్పును తెలుసుకుని, క్షమించమని పశ్చాత్తాపడతాడు.

“హే రామా! నీలాంటి మహోన్నత వ్యక్తి చేతిలో చావడం నా భాగ్యం.” అంటూ తుది శ్వాసను విడుస్తాడు. రాముని చలవతో సుగ్రీవుడు తన భార్యను చేరుకోవడమే కాకుండా తన రాజ్యం అయిన కిష్కింధను దక్కించుకుంటాడు.

వాలి చివరి కోరికలు
వాలి ఇలా అన్నాడు - “రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.”

తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.

పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.

అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్ళలేదు.




ఋష్యమూక పర్వతము
కిష్కింధకు సమీపమునగల ఒక పర్వతము పేరు ఋష్యమూకము. ఋష్యములు అను ఒక జాతి జింకలు మౌనముగా తిరుగుచుండుటచే దానికి ఋష్యమూకము అను పేరు ఏర్పడినది. దీనిపై మతంగమహర్షి తపస్సు చేసుకొనుచుండెడి వాడు. వాలి దుందుభియను రాక్షసుని చంపి అతని శరీరమును ఎగురవేయగా ఆ రక్తము వచ్చి, మతంగ మహర్షి పై బడెను. అందులకు కుపితుడై ఆ మహాముని వాలి ఈ పర్వతముపై అడుగుపెట్టినచో మృతుడగుగాక! అని అతనిని శపించెను. కనుక వాలి ఆ కొండ మీదికి రాజాలడు. అందు వలననే వాలికి భయపడిన సుగ్రీవుడు తల దాచుకొనుటకై ఈ పర్వతమును ఆశ్రయించెను.


Sunday, 9 July 2017

ONLY Man To Stand Up Against Draupadi’s Vastraharan

ONLY Man To Stand Up Against Draupadi’s Vastraharan



In the epic tale Mahabharata, when King Yudhishtira lost the game of dice against the Kauravs, he had to pawn his own wife Draupadi in the end. As a result, she was dragged forcefully to the court before the noblest of men. Now this assembly comprised greatest warriors, possessing complete ability to bring the savage scene to a halt, but they preferred to be mute spectators. However, one brave man, stood up for her honour. Let’s get a quick mythological capsule on this person. (No, he wasn’t Lord Krishna!)

When Duryodhana ordered the commencement of the shameful act of unclothing or disrobing Draupadi, everyone present in Dhritrashra’s court was stunned. Although disappointed with Duryodhana’s decision, they stayed mum. Draupadi then took it on herself to save her honour. Instead of begging for mercy, she argued that the wager or her husband’s deal was invalid. Since Yudhisthir had lost himself first in the dice game and become a slave, he had no right to wager her afterwards.

Her argument was that a slave had no right to his wife and thus, the wager was invalid.

At this point, one person in the assembly- Vikarna- stood up in support of Draupadi.

Vikarna was one of the 100 sons of Dhritarashtra and Gandhari, and among the few reputable Kauravas. Raising questions against treating his sister-in-law with shame, he validated Draupadi’s concerns and the questions she had put fort to Kaurvas regarding this.

He said, “Sister-in-law’s insult is an offence to the entire Kuru clan. If her questions are not answered, our line is doomed.”

He was also the only Kaurav who was against the whole game of gambling to start with.

Bhima called Vikarna a man of dharma for questioning the disrobing of Draupadi. However, his efforts to convince his two elder brothers Duryodhan and Dussasana to drop the act were unsuccessful. Later Karna taunted him and Duryodhana ordered him to leave the court. 

Who Survived The Kurukshetra


12 Characters From The Mahabharata Who Survived The Kurukshetra War


Mahabharata is the greatest epic in Indian mythology. The conflict between the Pandavas and Kauravs led to the Kurukshetra war that lasted for 18 days. There was immense loss of life and property, and families were broken. Even kingdoms were changed. But there were survivors to witness the aftermath.

The Kurukshetra war is estimated to have been fought by 3.94 million warriors. The number of survivors was relatively small. Just 12, in fact.

Read on to find out 12 people who survived the greatest war in Indian mythology.

1. Lord Krishna

Krishna, the reincarnation of Lord Vishnu, and the mentor to the Pandavas, survived the war. After the war and death of the Kauravas, Krishna visited Gandhari to offer his condolences, and she cursed him. According to her, Krishna could have stopped the war, but he chose not to.

2. Satyaki

Throughout the war, Satyaki favored the Pandavas. He was a devotee of Lord Krishna and a pupil of Arjuna. On the 14th day of the war, Satyaki helped saving Yudhisthira from Drona.

3. Kritavarma

Kritavarma was on the Kauravas side during the war. He was a brave warrior and was considered a contemporary of Lord Krishna.

4. Vrishakethu

Vrishakethu was Karna’s son. During the war, he fought for the Kauravas.

5. Yuyutsu 

Yuyutsu was Dhritrashtra’s son. After the war, Duryodhan and 99 Kauravas died and he was the only one to survive. Later, he took over as the king of Indraprastha.

6. Kripacharya 

Kripacharya was a teacher of the Pandavas and Kauravas before Dronacharya was appointed to guide them. In the Kurukshetra war, he was one of the Maharathis ( a warrior who has expertise in all kinds of weapons and combat skills) who fought against the Pandavas.

7. Ashwatthama

Ashwatthama is regarded as a great maharathi in the epic of the Mahabharata. He was the son of Dronacharya. During the war, he fought for the Kauravas.

8. The Pandavas – Yudhishthir, Bhim, Arjuna, Nakula and Sahdeva 

Yudhishthir, Bhim, Arjuna, Nakula and Sahedeva, the sons of King Pandu, Kunti and Madri, survived the war. After the war was over, Yudhishthir was declared the king of Hastinapur. He ruled for 36 years. After that, he gave up his throne and Parikshit (Arjuna’s grand son) took over. The Pandavas along with Draupadi then left for the Himalayas.

Total 18 Aukshohini Warriors (38,57,142s Warriors) died in only 18 days.

Pandava side survivors:-

  1. Vasudev Sri Krishna (age 89 years)
  2. Satyiki
  3. Dharmaraja Yuddhisthira (age 91 years)
  4. Gadadhara Bheema (age 90 years)
  5. Dhanurdhara Arjuna (age 89 years)
  6. Intelligent Shahadeva (age 88 years)
  7. Handsome Nakula (age 88 years)
  8. Yuyutsu (age 90 years)

Kaurava side survivors:-

  1. Pitamaha Bhishma (age 191 years)
  2. Kulguru Kripacharya (age 150 years)
  3. Krutaverma
  4. Ashwatthama
  5. Vrishaketu (age 56 years, youngest son of Karna)

Some Interesting Characters of Mahabharata

20 Of The Most Interesting Mahabharata Characters That You Probably Never Heard About

If you are a 90s kid, you would probably understand the importance Sunday morning television had. It was also known as the glorious time when B R Chopra tried to warn us that Samay is not all that fair but we thought he was a very cool invisible entity with a superbly modulated voice anyway. And all those flying chariots and sparkly arrows did not help. It was – and I speak for a lot of us – our first brush with fantasy.

Here is a list of such crucial characters from the Mahabharat, easily overlooked and quite underrated, in no particular order.

1. Barbarika(Bheem’s grandson)He was considered to be one of the fiercest warriors on the field. Barbarika was the son of Ghatotkach and Ahilawati. He was trained to be a warrior by his mother and was gifted the three infallible arrows by Valmiki, which had the capacity to destroy and save everything on its path. But the invincible Barbarika was bound by a principle – that he could only fight for the weaker side. But Krishna realized it was a faulty principle since the side Barbarika would not chose would become the weaker side by default. That would mean he would be oscillating between the two sides, leading to everyone’s death, except his own. So, Krishna asked for Barbarika’s head as charity and avoided his participation in the war.

2. Vikarna(Duryodhan’s brother)One of Dhritarashtra and Gandhari’s 98 sons, Vikarna was often regarded as the only Kaurava who believed in justice. He also believed that the Kauravas were in the wrong but he had no way of escaping the turn of events. Vikarna was also the only one who stood up against Duryodhan when he was disrobing Draupadi. His protests fell on deaf ears and even the elders like Bhishma and Dronacharya kept quiet.

3. King Shalya(Nakul and Sahdev’s maternal uncle; Madri’s brother)Ruler of the kingdom of Madra, King Shalya was Nakul and Sahadev’s mother, Madri’s brother. He was also a skillful archer and a formidable mace fighter. Duryodhan realized his warfare skills and duped him into fighting the war from Kauravas’ side. Shalya was Duryodhan’s charioteer, as Krishna was Arjun’s. While acting as the charioteer, Shalya continued to demoralize Duryodhan, asserting that he was wrong and he would eventually lose. Shalya also had a unique gift – he grew stronger when met with aggression. It was, hence, almost impossible to defeat him. Krishna suggested that Yudhisthir should face him as he was a calm and calculative fighter himself. Yudhisthir killed Shalya.

4. Yuyutsu(Kauravas’ step-brother)This son of Dhritarashtra is crucial to the plot because he was the only Kaurava who survived the war. He was born at the same time as Duryodhan to Gandhari’s lady-in-waiting. Yuyutsu realized that the Kauravas were wrong and decided to abandon their side. After the war was over, he took charge as the King of Indraprastha.

5. Ahilawati(Ghatotkach’s wife)Referred to as Maurvi prior to her marriage to Ghatotkach, Ahilawati was from the world ofnagas or snakes. Ghatotkach won her hand in marriage after passing a difficult test. She was Barbarika’s mother who taught him to help the weak in the battlefield.

6. Satyaki(Arjun’s disciple; Krishna’s devotee)A disciple of Arjun and a devotee of Krishna, Satyaki has been recognized as one of the most underrated characters of the epic. He fought against Drona and almost got the better of him, saved Arjun and also defended Yudhisthir. He survived the war but later died in a fratricidal massacre, as per Gandhari’s curse.

7. Shikhandi(Drupad’s offspring)Originally born as a girl called Shikhandini to Drupada, Shikhandi fought in the war along with the Pandavas. When fighting against Bhishma, Arjun used Shikhandi as a shield. Bhishma would lower his arrows refusing to attack an eunuch. Arjun then shot Bhishma. He was put in a bed of arrows and passed away days after the war was over.

8. Radha(Karna’s foster mother)This minor character is crucial to Mahabharata because she was the foster mother of Karna. He imbibed all her principles, which would be very crucial to the war as Karna was a formidable warrior and much of the events were attributed to him. She was the wife of Athiratha, Dhritarashtra’s charioteer.

9. Ghatotkach(Bheem’s son)The son of Bheem and giantess Hidimbi, Ghatotkach proved very important towards the end of the war. His mixed blood made him half-demon and he created havoc in the battlefield. He was killed in the end by Karna.

10. Jarasandha(Emperor of Magadha)A Shiva devotee, Jarasandha the king of Magadha is generally perceived in a negative light owing to his enmity with Krishna’s clan. He was killed in a wrestling match by Bheem who split his body.

11. Dushala(Kauravas’ only sister; Dhritarashtra and Gandhari’s only daughter)The only sister of the Kauravas, Dushala was treated by the Pandavas as their own sister. Daughter of Dhritarashtra and Gandhari, Dushala was later married to Duryodhan’s friend Jayadrata. He showed his allegiance to Duryodhan and was slayed by Arjun in the war. Dushala is known to have led a very sad life.

12. Vidur(Dhritarashtra and Pandu’s half-brother)Half-brother of Dhritarashtra and Pandu, Vidur was the most respected adviser of the Pandavas after Krishna. Vidur’s intellect was unparalleled and he was also known as Dharmaraja . It was in fact, Vidur who brought up the issue that Dhritarashtra’s blindness made him unfit to be a king and supported Pandu for the throne. Vidur was also one of the handful of people who opposed Draupadi’s disrobing. He supported the Pandavas because of his principles and because he had no obligation towards Hastinapur, unlike many of the elders.  At Duryodhan’s deathbed, Krishna told him that one of his tactical mistakes was to not appoint Vidur as commander of his army.

13. Ashwatthama(Dronacharya’s son)Ashwatthama was Dronacharya’s son. Drona was tricked into believing that Ashwatthama was killed in the war. So a grief-stricken Drona began meditating to look for his son’s soul when he was beheaded by Drishtadyumna. But Ashwatthama was one of the few people to survive the war. At his deathbed Duryodhan reminded Ashwatthama of all the tricks that the Pandavas and Krishna had pulled off. Enraged by the thought, he gathered Kripa and Kritavarma and attacked the Panchala army, annihilating them.

14. Drishtadyumna(Commander of the Pandava army)Son of Drupad, Drishtadyumna was the commander of the Pandava army. When Drona was tricked into believing that Ashwatthama was killed in the war, it was Drishtadyumna who beheaded him. And in the end, when Ashwatthama attacked the Panchala army, he killed Drishtadyumna. He asked for an honorable death but Ashwatthama, enraged by the death of his father, smothered him.

15. Kripa(Guru of the royal children before Dronacharya)Before Dronacharya was appointed to teach warfare to the royal children, Kripacharya was their teacher for many years. His allegiance lied with Hastinapur, so he fought for the Kauravas. When Ashwatthama attacked the Panchala army, Kripa assisted him along with Kritavarma. Kripa was also one of the three survivors from the Kauravas’ side.

16. Dushasan(Duryodhan’s younger brother)Duryodhan’s brother and Dhritarashtra and Gandhari’s second son. He was, frankly, not the most pleasant character; even his name meant unlawful ruler.  It is in fact, Dushasan who dragged Draupadi by her hair and disrobed her on Duryodhan’s behest. A humiliated Draupadi vowed to never tie her hair till she washed it with Dushasan’s blood. Bheem killed Dushasan in the war, tore open his chest and took his blood to Draupadi. Bheem’s wrath and Dushasan’s death greatly discouraged the Kauravas.

17. Sanjay(Dhritarashtra’s charioteer and adviser)A highly underrated character, Sanjay acted as the ‘eyes’ for the blind king Dhritarashtra. Sanjay was blessed with divyadrishti by Vyasa. He could see the events taking place at a faraway place in real time. He also narrated the Bhagavad Gita to Dhritarashtra. Sanjay was also the adviser and charioteer to Dhritarashtra.

18. Kritavarma(A Yadav chieftain)He was an ally of the Kauravas and led the Yadava army or the Narayani Sena.  He assisted Ashwatthama in the attack of the Panchala army. He was later killed by Satyaki in Krishna’s Dwarka.

19. Nakul(Fourth of the Pandava brothers)In all fairness, nobody really bothered much about Nakul even though he was a Pandava. Nakul was supposedly the most handsome in the entire Kuru lineage. He was the son of Madri, Pandu’s second wife. Nakul was a warrior like his brothers, though he might not be remembered for it. He and Bheem led the Pandavas on the first day of battle. He defeated Dushasan too the same day. He also assisted Arjun in taking Bhishma down.

20. Sahdev(Youngest Pandava)Same goes for the youngest Pandava, the other son of Madri. He was also quite easily forgotten. Sahdev was an expert in astrology. He was sought by Krishna to tell him the opportune time to start the war. But Sahdev was an honest man, so he disclosed the time to the Kauravas as well. But then Krishna turned time to favor the Pandavas. Among other warriors, Sahdev slayed Shakuni on the eighteenth day of war. He also killed Shakuni’s son Uluka. He is also known to have conquered several southern kingdoms of Indraprastha.

Women From Mahabharata

Women From Mahabharata Who Were Ahead Of Their Time

Mahabharata, one of the greatest Indian epics is often referred to as an example of righteousness and what happens between the good and the evil and the consequences. Here are some of the women characters in the epic who were modern in their thinking and actions. They did not flinch ones before raising their voices against patriarchy. Here are some of the women characters in the epic who were modern in their thinking and actions. They did not flinch ones before raising their voices against patriarchy.

1. Ganga 

Ganga was the first wife of King Shantanu. He was mesmerized by her beauty and proposed her for marriage. However, she accepted his proposal on three conditions – he will not ask where is she from, he should never question her actions irrespective of whether they are good or bad and he should stand by her no matter what. If he breaches any of these conditions then she will leave him no matter what. She was one woman who put forth her own conditions before marrying.

2. Satyavati 

Satyavati was the second queen of King Shantanu. She realized that she cannot have an heir to the throne after her sons had died. She decided to get the widows Ambika and Ambalika have a sexual intercourse with sage Vyasya in order to get an heir.

3. Amba. 

Amba was the eldest princess and the daughter of king of Kashi who fell in love with Salva, the king of Saubala and during her swayamwara she decided to put varmala in his neck. However, she was kidnapped by bhishma along with her two younger sisters Ambika and Ambalika to marry them to his newphew, Vichitravirya. In a royal and extremely patriarchal society a princess dared to fall in love with a king is something which was certainly not common during that age.

4. Kunti 

Kunti was way ahead of her time. Bearing a child before marriage was as good as blasphemy during that period. This son was Karna, whose father was the Sun God. However, fearing the shame and dishonor that she and her family will have to bear she puts the baby in a basket and flows the basket in the river.

5. Gandhari 

Gandhari was the woman who chose to blindfold herself to share the pain of being blind as her husband, Dhritarashtra. Due to this decision, she had acquired power and knowledge. It was said that her gaze was extremely powerful and she had called for her first born son Duryodhana to come in the natural form during the war of Kurukshetra so that she could remove the blindfold and see him and protect him from any harm. In another instance, she saw the toe of Yudhishthir from a little gap of her blindfold and it was charred because she was angry at him for hurting her sons.

6. Draupadi. 

Draupadi or Panchala was another woman who defied the norms of the society during that time. Though one couldn’t say that she was the common wife of the Pandavas, because nobody asked what she felt about the decision. But she questioned an entire assembly of men about the righteousness when Dusshasana was trying to strip her in public.

7. Hidimbi 

Hidimbi was a rakshasi who was attracted to Bhima. She wanted to marry him, but Bhima wanted to have a combat and kill her brother Hidimb. Hidimbi tricked her brother and Bhima ultimately killed him. She knew what she wanted and he was determined to get it anyhow. In an age where self-sacrificing women were the epitome of women, Hidimbi set an example that it is not wrong to want things for yourself.

8. Ulupi 

Similar to Hidimbi who wanted to get what she wanted, Ulupi was the Naga princess who was infatuated by Arjuna and wanted him at any cost. She caused Arjuna to be abducted and put forth the proposal.

9. Urvashi 

Urvashi was the celestial maiden in the court of Indra, who wanted Arjuna. She tried to seduce him, but when he refused her proposal, she got angry and cursed him that he would lose his manhood. Later, Indra mellowed down the curse to losing his manhood only for a year. Urvashi was unafraid of confronting her desires and frankly put forth her proposal.

10. Subhadra. 

Subhadra was the sister of Krishna and Balarama who chose Duryodhana as her husband and life partner. Unfortunately, she was kidnapped by Arjuna. However, in an alternative story she was actually in love with Arjuna and in order to avoid getting married to Duryodhana she was abducted by Arjuna. Subhadra asserted her choice and wanted to get that choice.

11. Uttaraa 

Uttaraa was daughter of King Virata, at whose court the Pandavas spent a year in concealment during their exile. She was sister of Prince Uttar. Uttaraa was widowed at a very young age when Abhimanyu was killed in the Kurukshetra war. When Abhimanyu died, Uttaraa tried to burn herself on the pyre of Abhimanyu, but Krishna stopped her from doing so, informing her of her pregnancy. At Last stage of War Ashwathama decided that if he could not end the Pandavas, he would end their lineage. He fired the weapon at Uttaraa’s womb, attacking the fœtus form of Parikshit. Krishna intervened and revived the stillborn baby, giving Parikshit his name.

Powerful Moments From Mahabharata

10 Most Powerful Moments From The Mahabharata That Make It The Epic Saga It Is
Mahabharata is associated with our lives in some way or the other, especially its stories which teach various lessons for us to follow. Considering the events that took place during the Kurukshetra war, what is the first thing that comes to your mind when someone says Mahabharata? For most of us, it’s Draupadi’s Vastraharan or Bhishma Pitama dying on a bed of arrows. However, there are some other touching moments that make us stick to our TV screens and force us to read about this epic war every time we hear about it.

Let’s take a look at some of the heart-wrenching instances from the Mahabharata:

1. When Abhimanyu bravely entered the chakravyuh knowing he wouldn’t be able to make it out alive.
Abhimanyu grasped the secret of advancing through the Chakravyuh while he was in his mother’s womb, but what he couldn’t listen to was the trick to come out of that battle formation. On the 13th day of the war, he came to help thePandavas and entered the Chakravyuh alone with whatever knowledge he had. His incomparable courage, valor and fighting ability stunned everyone that day but as fate would have it, he was killed by a joint and clever attack of the Kauravaarmy.

2. When Krishna tried to stop the war but was turned down a peaceful negotiation by the Kauravas.Krishna approached the Kauravas with an intention of stopping the war. Duryodhana, however, confident of his army, rejected his proposal which ultimately led to the Kurukshetra war.

3. When Kunti revealed to Karna that she was his real mother.As war approached, Kunti revealed to Karna that he was her son and asked him to join the Pandava army. But Karna refused and told her to keep this news as a secret until this death. He explained the complexity of the situation to her and that he cannot betray the trust of the Kauravas. He then promised to not to kill any of the Pandavas except for Arjuna.

4. When Yudhishtra pawned his wife Draupadi in the risky game of dice with the Kauravas.Draupadi’s vastraharan is often considered one of the main reasons that led to the war. After losing almost everything in the game of dice with the Kauravas, Yudhisthir put his wife Draupadi at stake and lost her as well. She started praying to Krishna to protect her while she was being disrobed by Dushasana. As he started unwrapping the layers of her saree, her saree kept on getting extended and ultimately, he was forced to stop. Following this, Draupadi vowed to not to tie her hair until she saw Dushasana on his death bed.

5.  When Eklavya cut off his thumb without thinking twice just so that he could respect Dronacharya with guru dakshina.As Eklavya was not allowed to take archery lessons from Guru Dronacharya, he faithfully practiced the skill in front of the mud statue of Dronacharya. On meeting his only guru, he offered his right thumb to him as guru dakshina.

6. When Arjuna learnt the truth that Karna was his brother after killing him on the battlefield.While he was fixing the wheel of his chariot, Karna was killed by Arjuna against the rules of the war. Later on, Arjuna and all the Pandavas got to know that Karna was their brother. Saddened by the fact that they killed their own brother, they went to blame their mother, Kunti and their guide, Krishna for all that happened.

7. When Ashwatthama attempted to kill Abhimanyu’s son, Parikshit in his mother’s womb with an intention of ending the lineage of Pandavas.Saddened by the death of his father Dronacharya, Ashwatthama challenged Arjuna for a fight and invoked  a powerful weapon called Brahmastra. Already setting up a counter attack, Arjuna took his Brahmastra back after their fight was intervened by vyasa. However, Ashwasthama did not have the knowledge to retract it and directed it towards Uttara’s womb. Later on, Uttara (Abhimanyu’s wife) delivered a dead baby who was brought back to life by Krishna.

8. When the Pandavas broke Dronacharya heart by lying to him about his son’s death. They then beheaded him while he was meditating out of grief.Dronacharya was proving to be unconquerable on the 15th day of war so Krishna devised a plan to bring him down. He knew that Drona loved his son Ashwatthama very much. Krishna, along with other Pandavas convinced Drona that his son had died fighting on the battlefield by killing an elephant of the same name. Listening to this, Drona got dejected to such an extent that he laid down all his arms on the ground and started meditating for his son’s death. Dhristadyumna took this golden opportunity and beheaded the unarmed Drona who was busy searching for his son’s soul in heaven.

9. When a bundle of arrows pierced Bhishma Pitamah’s chest and he remained lying on the bed of arrows.Bhishma was considered a mighty warrior who could not be killed unless he lowered his bow himself. So as to achieve the impossible, Krishna suggested Arjuna to take in Shikandi (a woman who was raised as a man) into the battle. The ploy worked and Bhishma lowered his bow and arrows seeing a woman on the battlefield. Arjuna took advantage of this and struck Bhishma a great number of arrows that pierced his chest, making him lie on the bed of arrows till he attained salvation.

10. When Gandhari got to know about the death of all her sons and cursed Krishna for the same.The war got over with the Pandavas killing all the hundred Kaurava brothers. Gandhari, Kaurava’s mother, was struck with grief and in return held Krishna responsible for her sons’ death. She cursed him that Krishna and his clan, the Yadavas, will also die a same death.

Women of Mahabharata

Women of Mahabhart’s time seem to be gutsy and very much in charge of their lives.

At the time of Mahabharata (approx 3000BC), most princesses were allowed to choose husbands of their own heart. Like the women of today, some ladies used to put conditions on the qualities they expected in their husbands and most were allowed to choose their husbands.

Lets not forget, the masses usually follow their lead from the rulers and celebrities of their society. If the royals had a free choice of their life partners, I am sure the ordinary public at that time gave similar permission to their daughters too.

Some women in the epic went a step further and took the bold step of “getting” the men they wanted and not waiting for things to happen to them.

1. Kidnap
Ulupi kidnapped Arjun and Usha kidnapped Annirudha (Krushna’s grandson).

2. Rejection
Drupadi and Amba rejected potential suitors by voicing their opinion in no uncertain terms.

3. Invitation
Rukshmani, Krushna’s first wife, wrote a love letter, inviting him to come and take her away from a sham svayamvar where she was not to be given a free choice. She even told Krushna that if he did not come, she would rather die than marry anyone else! Rukshmani sent Krushna a plan of how and when to elope with her to minimise fighting and maximise chances of success!



4. Conspire
Hidamba conspired against her own brother to get Bhima as her husband, just as Rukshmani conspired against her brother to get Krushna.


5. Elder
Balarama and Praduman (Krushna’s first son) both married women several years their senior. In Praduman’s case, his wife raised him and helped kill the demon who had kidnapped him.

6. Swamwar
Kunti, Gandhari, Satyabhama, Uttara etc were all women of substance and women who had voices of their own. They lived their lives to the full and participated in life full on. Though they may voice their resentment of men ruling their lives, we can see how much “in control” they really were.

7. Dedication
More often than not, men in their lives are seen pleading uselessly with them to desist from a course of action. Eg – Gandhari chose to blindfold herself despite her husband and the entire kuru clan’s express desire for her not to do this.

8. Protector
Kunti managed to raise her sons and protect them from several murderous attempts by the Kauravas. She knew how to work the system to her advantage and how to keep five very different personalities loyal to each other. She knew how to successfully navigate the “shark infested waters of royal families” she lived with – Kuru, Bhoj, Yadava and Panchala.

These women were no wall flowers. They were just as resourceful and strong-willed as the men they met in their lives.

వాల్మీకి రామాయణానికీ - వ్యవహార రామాయణానికీ గల తేడాలు


చాలా రోజుల తర్వాత ఉషశ్రీ రామాయణం చదివాను. ఎప్పటినుంచో ఆ పుస్తకం ఇంట్లో ఉన్నా తెలిసిన కథే కదా అని ఇన్నాళ్ళూ చదవడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఆ మధ్య రామాయణం గురుంచి చర్చ వచ్చినప్పుడు వ్యవహారికంలో రామాయణానికి ఆపాదించబడ్డ చాలా విషయాలు మూలకథలో లేవని తెలిసింది. అప్పటి నుంచీ వాల్మీకి రామాయణం చదవాలని ఒకటే కోరిక. అయితే సరైన పుస్తకం ఏదీ అన్నదే ప్రశ్న. వెబ్ లో మైలవరపు శ్రీనివాసరావు గారు వ్రాసిన బాలకాండ చదివాను. ఎంతో చక్కగా ప్రతి విషయాన్ని, అందులోని భావాన్ని మనస్సుకు హత్తుకునేలా చెప్పారాయన. అది చదివాక 'మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని ' అర్థమయ్యింది. ఇన్నాళ్ళూ సినిమాలలో చూపిందో, లేక చిన్న చిన్న పుస్తకాలలో చదివిందో(బాలల బొమ్మల రామాయణం లాంటివి) అసలైన రామయణం అనుకునేవాన్ని. ఆ భ్రమలు తొలగించుకోవాలంటే వాల్మీకి రామాయణం చదవక తప్పదు అనిపించింది. ఉషశ్రీ రామాయణం దాని ఆధారంగా వ్రాసిందే కాబట్టి నిన్నా మొన్న కూర్చొని ఎకబిగిన చదివేశాను.రామాయణం యొక్క గొప్పదనం, అందులోని పాత్రల వైశిష్ట్యం తెలుసుకొని చాలా సంతోషం వేసింది.అలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామనే ఈ టపా.
  1. దశరథ మాహారాజుకు మొత్తం  353 భార్యలు.
  2. దశరథుడికి కైకంటే చాలా ఇష్టం. పట్టమహిషైన శ్రీరాముని తల్లి కౌసల్య కంటే కైకంటేనే ఆయనకు ప్రీతి. కౌసల్య పట్ల ఆయనకు ఉదాసీన భావం ఉండేది. రాణివాసంలో కైక మాటలకే ప్రాధాన్యత.
  3. దశరథ మహారాజు అశ్వమేధయాగం నిర్వర్తించి తరువాత పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు. ఆ సమయంలో రావణుడు మరొక యజ్ఞదీక్షలో ఉంటాడు. అందుకే దశరథుని యాగాశ్వాన్ని పట్టుకోకుండా వదిలేస్తాడు.
  4. తన వంశంలో పుట్టినవాడి చేతిలో మరణం తప్పదని ఇక్ష్వాకు వంశీయుడైన అనరణ్యుడు రావణున్ని శపిస్తాడు.రాముడు అదే వంశంలో పుడతాడు.
  5. రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురిని పన్నెండు నెలలు(మాములుగా అయితే పది నెలలు) మోసి కంటారు కౌసల్య, కైకేయి, సుమిత్ర.
  6. బలపరాక్రమాలలో లక్ష్మణుడు రాముని తరువాతివాడు. భరతుడు వయసులో పెద్దవాడైన భుజబలంలో మాత్రం శతృఘ్నుడుకి సముడు .
  7. క్షీరసాగరమథనంలో ధన్వంతరి తరువాత ఉద్భవించిన వారు 60కోట్ల మంది అప్సరసలు. వీరిని ఎవ్వరూ వివాహమాడరు. సంచార వృత్తి కలిగివుంటారు. వీరి తర్వాత పుట్టినవి వారుణి(మద్యం), కౌస్తుభం.
  8. శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహమాడినప్పుడు మిగతా రాజకుమారులెవ్వరు అక్కడ లేరు. సీత కూడా విజయమాలతో నిల్చొని సిగ్గుపడుతూ సిద్ధంగా లేదు. సీతా స్వయంవరం అంతకు ముందే చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది. ఎంతోమంది ప్రయత్నించి విఫలులయ్యారు. ఇంకొంతమంది యుద్ధానికి వస్తే వారిని జనకుడు ఓడించి పంపాడు. అలా కొంతకాలం గడిచాక విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు మిథిలా నగరం వస్తారు. రాముడు ధనువునెక్కుపెట్టి విరిచేస్తాడు.
  9. రావణుడు సీతాస్వయంవరానికి రాలేదు. శివధనువును ఎక్కుపెట్టటం అపచారమనే భావంతో అతను మిన్నకుండిపోయాడని తెలుస్తోంది. తన తరువాత మరెవ్వరూ ఆ ధనువును ఎక్కపెట్టరాదనే శ్రీరాముడు దాన్ని విరిచేస్తాడు.
  10. వివాహమయ్యేనాటికి రాముని వయస్సు పన్నెండేళ్ళు. సీత వయసు ఐదేళ్ళు.
  11. పరశురామ గర్వభంగం సీతారాములు అయోధ్యకు వెళ్తూండగా మార్గమధ్యంలో జరుగుతుంది. జనకుడి రాజమందిరంలో కాదు.
  12. శ్రీరామున్ని వనవాసం చెయ్యమన్నందుకు ఆగ్రహించి లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ కైకను వధించటానికి కత్తి దూయరు. లక్ష్మణుడు ఆమె పరోక్షంలో ఆమెను,తండ్రిని నానామాటలంటాడు. భరతుడు తల్లిని మందలిస్తాడు.శతృఘ్నుడు మాత్రం మంధరను పాదతాడనం చేసి,భరతుడు వారిస్తే విడిచిపెడతాడు.
  13. వనవాసానికి వెళ్ళేనాటికి సీతారాముల వయస్సు 18,25 సంవత్సరాలు.
  14. దశరథుడు మరణించాక ఆయన దేహాన్ని పన్నెండురోజుల పాటూ తైలద్రోణంలో నిల్వ చేస్తారు. అంత్యక్రియలు చెయ్యడానికి కుమారులెవ్వరు అందుబాటులో లేకపోవటంతో భరత శతృఘ్నులు అయోధ్య వచ్చేవరకు శవం కుళ్ళి పోకుండా ఈ ఏర్పాట్లు చేస్తారు.
  15. నాస్తికవాదం రామాయణ కాలంలో కూడా ఉంది. రామున్ని అయోధ్యకు రప్పించటానికి భరతుడు సకల పరివారంతో వెళ్ళినప్పుడు జాబాలి అనే దశరథుని మంత్రి 'ఎవరు తండ్రి,ఎవరు తల్లి' అంటూ నాస్తికవాదం చేస్తాడు. దీన్ని శ్రీరాముడు నిరసించి,'మీవంటి వారిని నా తండ్రి ఎలా కొలువులో పెట్టుకున్నారో' అంటాడు.
  16. సీతారామలక్ష్మణులు వనవాసంలో మాంసాహారం తిన్నారు.
  17. ముక్కు చెవులు కోయబడ్డ శూర్పణఖ తన గోడు సోదరులైన ఖరదూషణాదులకు విన్నవించుకుంటుంది. ఆగ్రహంతో ససైన్యంగా వచ్చిన వారిని శ్రీరాముడు యమపురికి పంపిస్తాడు. అకంపనుడనే దూత ఈ సంగతంతా రావణుడికి చెప్పి,సీతాదేవి సౌందర్యం గురుంచి వివరించి, రామున్ని నిలువరించాలంటే సీతను అపహరించాలని ఉపాయం ఇస్తాడు. వాడి మాటలు విని రావణుడు వెళ్ళి మారీచున్ని కలుస్తాడు. మారీచుడు అతనికి హితబోధ చేసి పంపించేస్తాడు. శూర్పణఖ లంక వెళ్ళి రావణున్ని రెచ్చగొడుతుంది.
  18. జనబాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న లక్ష్మణరేఖ గురుంచి వాల్మీకి రామాయణంలో లేదు. లక్ష్మణుడు అటువంటి రేఖ ఏదీ గీయడు
  19. రావణుడు ఎడమచేత్తో సీత జుట్టుపట్టుకొని,కుడి చేత్తో ఆమెను ఎత్తుకొని పిశాచాల్లాంటి గాడిదలు పూంచిన రథంలో ఆమెను కూర్చోబెట్టి లంకకు తీసుకుపోతాడు.
  20. రావణుడితో తలపడక ముందే జటాయువు సీతారామలక్ష్మణులకు పరిచయం అవుతాడు. వారు పంచవటికి విచ్చేసినప్పుడు జాటయువు తనను తాను పరిచయం చేసుకుంటాడు.
  21. వాలి మహాబలవంతుడు. తనతో యుద్ధానికి సిద్ధపడిన రావణున్ని సైతం ఓడించి పంపిన పరాక్రమశాలి. అతనితో ఎవరు ముఖాముఖి తలపడినా వారి బలంలో సగం వాలికి చెందేటట్లు వరం ఉంది. చెట్టు చాటు నుంచి వాలిని వధించటానికి గల కారణాల్లో ఇదొకటి.
  22. కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి (అవతార్ గుర్తొచ్చిందా). అవి ఎక్కడబడితే అక్కడ వాలి విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా అపార ప్రాణనష్టం జరుగుతూండటంతో ఇంద్రుడు వాటి రెక్కలు కత్తరించివేస్తాడు.
  23. అశోకవనంలో అన్నపానీయాలు ముట్టని సీతాదేవికి రహస్యంగా అమృతం యిస్తూ రక్షిస్తాడు ఇంద్రుడు.
  24. రావణుడు మారువేషంలో వచ్చి రాముడికి యుద్ధ ముహూర్తం నిర్ణయించడు.శ్రీరాముడే యుద్ధముహూర్తం నిర్ణయించి లంకకు బయలుదేరుతాడు.
  25. యుద్ధారంభానికి ముందే కుంభకర్ణుడు నిండుసభకు వచ్చి రావణుడికి హితబోధ చేస్తాడు.
  26. రావణుడి ఉదరంలో అమృతభాండం ఉన్నట్లు,విభీషణుడి సలహాతోనో మరొకరి సలహాతోనో దాన్ని పగలగొట్టి, రావణున్ని సంహరించినట్లు ఇందులో లేదు. అగస్త్య మహర్షి సలహా మేరకు శ్రీరాముడు, సూర్యున్ని ధ్యానించి బాణప్రయోగం చేసి రావణుడి గుండె చీలుస్తాడు.
  27. అహల్య వృత్తాంతం భిన్నంగా ఉంది. అహల్య అంటే ఎటువంటి వంకరలేని అందమైన స్త్రీ. ఆమె భర్త గౌతమ మహర్షి. ఆయన ఇంద్రపదవికి కావల్సిన సర్వవిజ్ఞానం పొందాక,ఆయన్ని పరీక్షించడానికి,నిజంగా కామక్రోధమదమాత్సర్యాలను జయించాడా అని కనుక్కోవడానికి ఇంద్రుడొక పథకం వేస్తాడు. ఆ ప్రకారం గౌతమునిలా వేషం ధరించి అహల్య చెంతకు వస్తాడు. అయితే తన పాతివ్రత్య బలంతో వచ్చినది ఇంద్రుడని గ్రహిస్తుంది అహల్య. ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఆమెతో కలవాలన్న తన కోర్కె తెలియజేస్తాడు. ఇక్కడ కలవటం అంటే మోక్షమివ్వటం అని అర్థం. శారీరక కలయిక కాదు. మోక్షమన్న మాటవినగానే క్షణకాలం పాటు ఆలోచిస్తుంది అహల్య. ఆమె మనస్సును క్షణకాలం చంచలం చెయ్యగలిగానే అనుకుని దేవేంద్రుడు నవ్వుతాడు. అహల్యకు అప్పుడు సత్యం బోధపడి 'నువ్వు వెళ్ళిపో' అని వేడుకుంటుంది. ఈ లోగా గౌతముడు అక్కడి వచ్చి పొరబడి,అవేశంతో ఇద్దరినీ శపిస్తాడు. ఆ విధంగా ఆయనకు ఇంద్రపదవి దూరమవుతుంది. ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యి సంవత్సరాలు బ్రతకాలని గౌతముడు ఆమెను శపిస్తాడు. అంతేకానీ రాయివి కమ్మని శాపం ఇవ్వడు. అలాగే ఇంద్రుడున్ని వృషణహీనుడవుతావని శపిస్తాడు.